కాంగ్రెస్ పార్టీలోకి వరుణ్ గాంధీ? రాహుల్ ఏమన్నారు?

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (17:00 IST)
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పెద్ద కుమారుడు సంజయ్ గాంధీ - మేనక గాంధీ దంపతుల కుమారుడైన వరుణ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు వార్తలు పుట్టుకొచ్చాయి. నిజానికి వరుణ్ గాంధీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన తల్లి మేనకా గాంధీ కేంద్ర మహిళా శిశు సంక్షేమాభివృద్ది శాఖామంత్రిగా ఉన్నారు. 
 
నెహ్రూ - గాంధీ కుటుంబాన్ని ఏకం చేసే చర్యల్లో భాగంగా వరుణ్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు వచ్చిన వార్తలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావించగా, ఆ తరహా ప్రచార వార్త గురించి తనకు తెలియదని సమాధానమిచ్చారు. నిజానికి రాహుల్ చెల్లి ప్రియాంకా గాంధీ ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన విషయం తెల్సిందే. ఈమె ఉత్తరప్రదేశ్ తూర్పు కాంగ్రెస్ పార్టీ విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments