Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా మోసం చేస్తే ఉద్యోగం నుంచి పీకేస్తాం: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ వార్నింగ్

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (16:19 IST)
ఉద్యోగం చేస్తూనే ఇతర కంపెనీల్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేసేవారి సంఖ్య ఎక్కువయిపోతోందని పలు కంపెనీలు తమ ఉద్యోగుల వైఖరిపై బహిరంగంగానే విమర్శలు గుపిస్తున్నాయి. తాజాగా ఇండిటన్ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

 
కంపెనీలో ఫుల్ టైం ఉద్యోగులుగా కొనసాగుతూ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసేవారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. కంపెనీ నియమావళి ప్రకారం ఇది విరుద్ధమనీ, ఇలా ఒకే సమయంలో రెండు ఉద్యోగాలను చేసేవారిని ఉపేక్షించేది లేదని, ఇలాంటివారిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తామంటూ ఇ-మెయిల్స్ పంపింది.

 
ఉద్యోగం చేస్తూనే పార్ట్ టైమ్ జాబ్ చేసేవారి వల్ల కంపెనీకి నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. ఇలాంటి వారి వల్ల పనితీరులో నాణ్యతలోపం, రహస్య సమాచారం లీకేజీ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపింది. ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు ఇలాంటి ఇ-మెయిల్స్ ఇవ్వడంతో అది కాస్తా ఇప్పుడు ట్రెండింగ్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments