Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ బాండ్ల వేలం.. ఏపీకి మరో రూ.వెయ్యి కోట్లు అప్పు

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (15:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు రుణం తీసుకుంది. భారత రిజర్వు బ్యాంకులో బాండ్లను వేలం వేయడం ద్వారా మరో వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుంది. ఇది 18, 20 యేళ్ల కాల వ్యవధుల్లో తీర్చేలా రూ.500 కోట్లు చొప్పున రెండు విడతలుగా తీసుకుంది. 
 
ఆర్బీఐ తాజాగా సెక్యూరిటీ బాండ్ల వేలం పాటలను నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఏపీ ప్రభుత్వం రూ.55 కోట్లను రూ.18 యేళ్ల కాల వ్యవధికి రూ.7.5 శాతం వడ్డీకి తీసుకుంది. అలాగే, మరో రూ.500 కోట్లను రూ.20 యేళ్ల కాల వ్యవధికి రూ.7.45 శాతం వడ్డీకి సేకరించింది. 
 
ఈ కొత్త రుణంతో ఏపీ ఈ యేడాదిలో ఇప్పటివరకు రూ.48,6087 కోట్ల రుణాలను తీసుకున్నట్టయింది. ఈ యేడాదిలో కేంద్రం విధించిన ఎఫ్ఆర్‌బీఎం రూ.48 కోట్లు కాగా, తాజా రుణంతో ఏపీ ప్రభుత్వం ఈ పరిమితిని దాటేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments