గూగుల్ తప్పులను పట్టినందుకు రూ. 66 కోట్లు ఆర్జించాడు, ఇక్కడే?

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (12:32 IST)
తప్పులు పట్టుకున్నందుకు అతడు అక్షరాలా రూ. 66 కోట్లు ఆర్జించాడు. అది కూడా గూగుల్ నుంచి. అతడి పేరు అమన్. ఉత్తరాఖండ్‌లో జన్మించిన అమన్ పాండే, భోపాల్‌కు చెందిన ఎన్ఐటి నుండి బిటెక్ డిగ్రీ పొందాడు. ఆ తర్వాత శామ్ సంగ్, ఆపిల్ వంటి సంస్థలను కూడా షేక్ చేసేలా ఒక్క ఏడాదిలో గూగల్ సెర్చ్ చేసి కోటీశ్వరుడయ్యాడు.

 
బగ్‌స్మిర్రర్ అని పిలువబడే ఒక సంస్థ యొక్క ఆపరేటర్ అమన్ పాండే, గూగుల్ సెర్చ్ ఇంజిన్లో సుమారు 300 లోపాలను కనుగొన్నారు. దానికి ప్రతిఫలంగా గూగుల్ అతనికి ఇప్పటివరకు రూ. 66 కోట్లు చెల్లించింది. అమన్ పాండే ఇటీవల ఇండోర్‌లో కార్యాలయాన్ని ప్రారంభించారని, 2021 సంవత్సరం ప్రారంభంలో, అతను గూగుల్‌లో ఉన్న లోపాలను వెతకడానికి పని చేసే బాధ్యతను లక్ష్యంగా చేసుకుని గూగుల్ లోపాలను సవాలు చేశాడు.

 
అమన్ తన సంస్థ బగ్స్మిర్రర్ ద్వారా అదనంగా పదిహేను మందికి ఉపాధిని కల్పించాడు. మొత్తమ్మీద తన మేధస్సుతో విదేశాల గడప తొక్కకుండానే కోట్లు సంపాదిస్తున్న అమన్‌ను ప్రశంసిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments