గూగుల్ తప్పులను పట్టినందుకు రూ. 66 కోట్లు ఆర్జించాడు, ఇక్కడే?

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (12:32 IST)
తప్పులు పట్టుకున్నందుకు అతడు అక్షరాలా రూ. 66 కోట్లు ఆర్జించాడు. అది కూడా గూగుల్ నుంచి. అతడి పేరు అమన్. ఉత్తరాఖండ్‌లో జన్మించిన అమన్ పాండే, భోపాల్‌కు చెందిన ఎన్ఐటి నుండి బిటెక్ డిగ్రీ పొందాడు. ఆ తర్వాత శామ్ సంగ్, ఆపిల్ వంటి సంస్థలను కూడా షేక్ చేసేలా ఒక్క ఏడాదిలో గూగల్ సెర్చ్ చేసి కోటీశ్వరుడయ్యాడు.

 
బగ్‌స్మిర్రర్ అని పిలువబడే ఒక సంస్థ యొక్క ఆపరేటర్ అమన్ పాండే, గూగుల్ సెర్చ్ ఇంజిన్లో సుమారు 300 లోపాలను కనుగొన్నారు. దానికి ప్రతిఫలంగా గూగుల్ అతనికి ఇప్పటివరకు రూ. 66 కోట్లు చెల్లించింది. అమన్ పాండే ఇటీవల ఇండోర్‌లో కార్యాలయాన్ని ప్రారంభించారని, 2021 సంవత్సరం ప్రారంభంలో, అతను గూగుల్‌లో ఉన్న లోపాలను వెతకడానికి పని చేసే బాధ్యతను లక్ష్యంగా చేసుకుని గూగుల్ లోపాలను సవాలు చేశాడు.

 
అమన్ తన సంస్థ బగ్స్మిర్రర్ ద్వారా అదనంగా పదిహేను మందికి ఉపాధిని కల్పించాడు. మొత్తమ్మీద తన మేధస్సుతో విదేశాల గడప తొక్కకుండానే కోట్లు సంపాదిస్తున్న అమన్‌ను ప్రశంసిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది

Sathya: నాగ చైతన్య చిత్రం వృషకర్మ లో సత్య లుక్‌

Srinath: మెన్షన్ హౌస్ మల్లేష్ నిజాయితీగా తీసిన సినిమా: శ్రీనాథ్ మాగంటి

Anantha Sriram: యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలనే రై రై రారా. పాట రాశాం : అనంత శ్రీరామ్

Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్‌కు ఫోన్‌ చేసి థియేటర్‌లో చేయమని చెప్పా : బండ్ల గణేష్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తర్వాతి కథనం
Show comments