గూగుల్ తప్పులను పట్టినందుకు రూ. 66 కోట్లు ఆర్జించాడు, ఇక్కడే?

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (12:32 IST)
తప్పులు పట్టుకున్నందుకు అతడు అక్షరాలా రూ. 66 కోట్లు ఆర్జించాడు. అది కూడా గూగుల్ నుంచి. అతడి పేరు అమన్. ఉత్తరాఖండ్‌లో జన్మించిన అమన్ పాండే, భోపాల్‌కు చెందిన ఎన్ఐటి నుండి బిటెక్ డిగ్రీ పొందాడు. ఆ తర్వాత శామ్ సంగ్, ఆపిల్ వంటి సంస్థలను కూడా షేక్ చేసేలా ఒక్క ఏడాదిలో గూగల్ సెర్చ్ చేసి కోటీశ్వరుడయ్యాడు.

 
బగ్‌స్మిర్రర్ అని పిలువబడే ఒక సంస్థ యొక్క ఆపరేటర్ అమన్ పాండే, గూగుల్ సెర్చ్ ఇంజిన్లో సుమారు 300 లోపాలను కనుగొన్నారు. దానికి ప్రతిఫలంగా గూగుల్ అతనికి ఇప్పటివరకు రూ. 66 కోట్లు చెల్లించింది. అమన్ పాండే ఇటీవల ఇండోర్‌లో కార్యాలయాన్ని ప్రారంభించారని, 2021 సంవత్సరం ప్రారంభంలో, అతను గూగుల్‌లో ఉన్న లోపాలను వెతకడానికి పని చేసే బాధ్యతను లక్ష్యంగా చేసుకుని గూగుల్ లోపాలను సవాలు చేశాడు.

 
అమన్ తన సంస్థ బగ్స్మిర్రర్ ద్వారా అదనంగా పదిహేను మందికి ఉపాధిని కల్పించాడు. మొత్తమ్మీద తన మేధస్సుతో విదేశాల గడప తొక్కకుండానే కోట్లు సంపాదిస్తున్న అమన్‌ను ప్రశంసిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: మామ పై క్లాప్ కొట్టి NBK112 చిత్రం ప్రారంభించిన నారా లోకేష్

Lokesh Kanagaraj : ప్రియదర్శి, నాగ దుర్గ నటిస్తున్న ఇడుపు కాగితం కు లోకేష్ కనగరాజ్ ఆశీస్సులు

kamal hasan :ఆపరేషన్ డ్రస్‌తో రజనీకాంత్ ధర్మన్.. ది డెడ్లీ డాక్టర్..మొదలైంది

Alia Bhatt: ఆల్ఫా ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది - అలియా భట్

Mahesh Babu: రావు బహదూర్ చూసి మహేష్ బాబు సర్ప్రైజ్ అయ్యారు : చింతా గోపాలకృష్ణ రెడ్డి

తర్వాతి కథనం
Show comments