Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఫస్ట్ టైమ్ - అయినా భయం లేదంటున్న వైద్య నిపుణులు..

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (08:49 IST)
హైదరాబాద్ నగరంలో సరికొత్త వైరస్ వెలుగు చూసింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్‌గా దీన్ని గుర్తించారు. ఈ తరహా వైరస్ మన దేశంలో వెలుగు చూడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నెల 9వ తేదీన ఈ కేసు వెలుగు చూసినప్పటికీ ఒమిక్రాన్ అంత ప్రమాదకారికాదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
మరోవైపు, ఈ సబ్ వేరియంట్ కరోనా సోకిన వారికి, రెండు డోసులు వేయించుకున్న వారికి సోకుతుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. ఆస్పత్రిలో చేరేంత ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. కానీ, ఈ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 
 
ఈ వేరియంట్ మరిన్ని నగరాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధనా మండలి తెలిపింది. అయితే, భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే వ్యాపించడం, దీనికితోడు వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా జరగడం వల్ల తాజా వేరియంట్ బీఏ.4 ప్రభావం అంతగా ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
కేసులు పెరిగినా ఉధృత్తి మాత్రం తక్కువగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ వేరియంట్ బారినపడిన బాధితులు ఆస్పత్రుల్లో చేరే పరిస్థితులు ఉండవని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments