Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు కోహినూర్ వజ్రం.. అన్వేషణ కొనసాగుతోంది.. బాగ్చి

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2022 (22:28 IST)
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణానంతరం.. కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి తీసుకురావాలన్న డిమాండ్లు పెరిగిపోయాయి. చెప్పారు. భూ ఉపరితలంపై అతిపెద్ద వజ్రంగా దీన్ని పరిగణిస్తుంటారు. కోహినూర్ వజ్రం 108 క్యారట్లతో ఉంటుంది. దీన్ని 1849లో రాణి విక్టోరియాకు రాజా మహారాజా దిలీప్ బహూకరించారు. దీన్ని స్వదేశానికి తిసుకురావాలన్న డిమాండ్లు పెరిగిపోవడంతో విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందించారు.

కోహినూర్ వజ్రాన్ని సంతృప్తికరమైన పరిష్కారం కోసం మార్గాల అన్వేషణ కొనసాగుతుందని బాగ్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే పార్లమెంటులో దీనిపై స్పందన తెలియజేసిందన్నారు. ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని బ్రిటన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments