Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాక్కూడా పవన్, పురంధరేశ్వరిలకు వేసిన ఛైర్ వెయ్యండి: చంద్రబాబు (video)

ఐవీఆర్
మంగళవారం, 11 జూన్ 2024 (20:18 IST)
ఆయన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. కానీ ఎంతమాత్రం అహంకారం, దర్పం కనిపించవు. సాదాసీదాగా వుంటారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.
 
స్టేజిపైన ఆశీనులయ్యే నలుగురికోసం కుర్చీలు వేసారు. ఆ నాలుగు కుర్చీల్లో రాష్ట్ర భాజపా అధ్యక్షులు పురంధేశ్వరి, తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెంనాయుడు కూర్చున్నారు. ఐతే చంద్రబాబుకి వేసిన కుర్చీ ప్రత్యేకమైనదిగా వున్నది. దీన్ని గమనించిన చంద్రబాబు.... తనకు కూడా మిగిలినవారికి వేసిన కుర్చీనే వేయాలంటూ చెప్పారు. దాంతో సిబ్బంది వెంటనే అలాంటి కుర్చీని తెచ్చి వేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments