ఆ దేశం చిప్ప పట్టుకుని అడుక్కుంటోంది... ఎప్పుడంటే అప్పుడు మీ ఇష్టం... ప్రధాని మోదీ

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (18:20 IST)
సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ముష్కర మూక దాడిపై దేశం సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జవాన్లపై జరిగిన దాడితో పౌరులందరిలోనూ రక్తం సలసలా మరుగుతోందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతేకాదు... ఆ తర్వాత జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పుల్వామా ఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకు సమయం, స్థలం ఎంచుకునే అవకాశం మీదే అంటూ ఆర్మీకి ఆఫర్ ఇచ్చారు. 
 
పొరుగున వున్న దేశం ఆర్థికంగా దివాళా తీసిందనీ, ఏమీ గతిలేని స్థితిలో చిప్ప పట్టుకుని అడుక్కుంటోందని అన్నారు. ఉగ్ర మూకలను అణచడంలో విఫలమైందని దుయ్యబట్టారు. ఆర్థికంగా ఎలా నెట్టుకురావాలో తెలియక ఇలాంటి కుట్రపూరిత దాడులకు తెగబడుతోందని అన్నారు. వారి దేశం ఎలాంటి దరిద్రాన్ని ఎదుర్కొంటుందో అలాంటి స్థితిలోనే భారత్ వుండాలని కోరుకుంటోందనీ, అందుకోసమే ఇలాంటి ఉగ్రదాడులకు పురికొల్పుతోందని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments