రోజా ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింపు, డోర్లు ఓపెన్ కావడం లేదన్న ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (14:03 IST)
నగరి ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాన్ని దారి మళ్లించారు. రాజమహేంద్రవరం నుంచి తిరుపతి రేణిగుంట వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాన్ని బెంగళూరుకి తరలించారు.

 
విమానం సురక్షితంగా బెంగళూరులో ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఐతే తామింకా విమానంలోనే వున్నామంటూ రోజా ఓ వీడియో షేర్ చేసారు. విమానం డోర్లు తెరుచుకోవడంలేదనీ, తామింకా ఫ్లైట్లోనే వున్నట్లు రోజా తెలిపారు. అధికారుల నుంచి అనుమతి వచ్చాక డోర్లు తీస్తామని సిబ్బంది చెపుతున్నట్లు ఆమె తెలిపారు. కాగా రోజాతో పాటు విమానంలో 70 మంది వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments