Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా చికిత్సకు తొలి టాబ్లెట్... యూకె మెడిసిన్స్ ఆమోందం

Webdunia
గురువారం, 4 నవంబరు 2021 (19:31 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స చేసేందుకు వివిధ రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఓ టాబ్లెట్ కూడా అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ఔష‌ధ త‌యారీ సంస్థ మెర్క్ ఈ టాబ్లెట్‌ను రూపొందించింది. 
 
మాల్నుపిరావిర్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ మాత్ర కొవిడ్ చికిత్సకు బాగా ప‌నిచేస్తుంద‌ని మెర్క్ కంపెనీ ప్ర‌తినిధులు తెలిపారు. కొవిడ్ తీవ్ర‌త అధికంగా ఉన్న వారికి ఈ టాబ్లెట్‌ను రోజుకు రెండుసార్లు ఇస్తే మంచి ఫలితం ఉంటుంద‌ని చెప్పారు.
 
వాస్తవానికి ఫ్లూ చికిత్స కోసం అభివృద్ధి చేసిన ఈ టాబ్లెట్.. క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో మంచి ఫ‌లితాల‌ను ఇచ్చింది. చావు లేదా హాస్పిట‌లైజేష‌న్ రిస్క్‌ను 50 శాతం వ‌ర‌కు త‌గ్గిస్తుంద‌ని తేలింది. 
 
ఈ టాబ్లెట్ వినియోగానికి యూకే మెడిసిన్స్ రెగ్యులేట‌రీ ఆమోదం తెలిపింది. దాంతో ప్ర‌పంచంలో కొవిడ్ చికిత్సకు టాబ్లెట్‌ను ఆమోదించిన తొలి దేశంగా యూకే నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments