Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా చర్మం వలిచి వారికి చెప్పులు కుట్టించినా రుణం తీరదు: ఈటెల రాజేందర్

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (17:39 IST)
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన ఈటెల రాజేందర్ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. "నా ఘన విజయం సాధించిపెట్టిన నియోజకవర్గ ప్రజలకు ఎంతచేసినా రుణం తీర్చుకోలేను. ఆఖరికి నా చర్మం వలిచి వారి కాళ్లకు చెప్పులు కుట్టించినా రుణం తీరదు. అంతటి ఆప్యాయత నాపై చూపించారు.

 
నేను నియోజకవర్గ పర్యటనకు వెళ్లినప్పుడు దళితబంధు నిధులకు లొంగుతామా బిడ్డా అని వారు నాతో అన్నారు. వందల కోట్లు డబ్బు వెదజల్లారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసారు. అయినా వారు లొంగలేదు.

 
కేసీఆర్ మొహంతో నేను ఎన్నికలకు వచ్చినప్పటికంటే ఇపుడు నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. కేవలం 2 గుంటల మనిషి 400 కోట్లు ఎట్లా ఖర్చు పెడతడు.

 
నాపై ఇంతటి నమ్మకాన్ని వుంచిన ప్రజలను కళ్లలో పెట్టి చూసుకుంటాను. నా గెలుపుకు శ్రమించిన భాజపా శ్రేణులకు ధన్యవాదాలు. అమిత్ షా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments