Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం: రిక్టర్ స్కేలుపై 6.1

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (23:19 IST)
ఢిల్లీ ఎన్‌సిఆర్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌తో సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం రాత్రి 10:31 గంటలకు భూమి ప్రకంపనలు సంభవించాయి. ఆ తర్వాత మరో 3 నిమిషాల తరువాత, అనేక రాష్ట్రాల్లో భూకంప ప్రకంపనలు మళ్లీ సంభవించాయి. రాత్రి 10:34 గంటలకు, భూమి మరోసారి కంపించడంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు.
 
భూకంప కేంద్రం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉంది. దీని తీవ్రత 6.1 గా చెప్పబడింది. మొదటి భూకంపం యొక్క కేంద్రం తజికిస్థాన్‌లో నమోదైంది. దాని పరిమాణం రిక్టర్ స్కేల్‌లో 6.1గా ఉంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments