Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం: రిక్టర్ స్కేలుపై 6.1

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (23:19 IST)
ఢిల్లీ ఎన్‌సిఆర్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌తో సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం రాత్రి 10:31 గంటలకు భూమి ప్రకంపనలు సంభవించాయి. ఆ తర్వాత మరో 3 నిమిషాల తరువాత, అనేక రాష్ట్రాల్లో భూకంప ప్రకంపనలు మళ్లీ సంభవించాయి. రాత్రి 10:34 గంటలకు, భూమి మరోసారి కంపించడంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు.
 
భూకంప కేంద్రం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉంది. దీని తీవ్రత 6.1 గా చెప్పబడింది. మొదటి భూకంపం యొక్క కేంద్రం తజికిస్థాన్‌లో నమోదైంది. దాని పరిమాణం రిక్టర్ స్కేల్‌లో 6.1గా ఉంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments