Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు కరోనా సోకడం మంచిదే : ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (09:46 IST)
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) అధిపతి రణ్‌దేప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదంగా మారాయి. కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. ముఖ్యంగా, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సలహా ఇస్తున్నాయి. అయితే, రణ్‌దీప్ గులేరియా మాత్రం పిల్లలు వైరస్ బారిన పడటం మంచిదేనని అంటున్నారు. దీనివల్ల చాలామంది పిల్లల్లో సహజ రోగనిరోధక శక్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. 
 
అంతేకాకుండా, ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పరిస్థితులను బేరీజువేసి దశలవారీగా విద్యా సంస్థలను తెరుచుకోవచ్చని, స్కూల్స్ మూసివేత పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. కేసులు తక్కువగా ఉన్న జిల్లాలలో స్కూల్స్ తెరువవచ్చని కరోనా పాజిటివ్ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాలలో ఓపెన్ చేయటానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.
 
అదేసమయంలో ఒక వేళ కరోనా కేసులు పెరిగిన పక్షంలో స్కూల్స్‌ను మూసివేయడం, రోజు విడిచి రోజు స్కూళ్లకు విద్యార్థులను రప్పించటం వంటి పద్ధతులను పాటించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. ముఖ్యంగా, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి స్కూళ్లలో ఉండాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments