Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైర్ బ్రాండ్ రోజాకి మంత్రి పదవి ఖాయమేనా?

Webdunia
శనివారం, 17 జులై 2021 (20:30 IST)
వైసీపీ శ్రేణులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల‌ను ఈరోజు తాడేప‌ల్లి క్యాంప్ ఆఫీసులో ప్ర‌క‌టించేశారు. ఐతే ఇందులో ఏపీఐఐసీ చైర్మన్‌గా మెట్టు గోవర్ధన్‌రెడ్డిని ప్రకటించడంతో ఇక ఫైర్ బ్రాండ్ రోజాకి మంత్రి పదవి ఖాయం అని తెలుస్తోంది. అందుకే ఆమె సారధ్యం వహిస్తున్న పదవిని గోవర్థన్ రెడ్డికి ఇవ్వడం జరిగినట్లు అర్థమవుతుంది. మరి రోజాకి మంత్రి పదవి ఇస్తారో లేదో చూడాల్సి వుంది.
 
తాజాగా వెలువ‌డిన కార్పొరేష‌న్ పోస్టుల వివ‌రాలివి.
 
ఏపీఐఐసీ చైర్మన్‌గా మెట్టు గోవర్ధన్‌రెడ్డి 
 
కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా అడపా శేషు
 
రాష్ట్ర విద్యావిభాగం చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్
 
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా సుధాకర్‌ సతీమణి
 
రాష్ట్ర మైనార్టీ విభాగం చైర్మన్‌గా జాన్ వెస్లీ 
 
రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్‌గా దాడి రత్నాకర్
 
ఏపీ ఎండీసీ చైర్మన్‌గా అస్లాం (మదనపల్లి)
 
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా బొప్పన భవకుమార్.....
 
కమ్మ కార్పొరేషన్ చైర్మెన్ గా తుమ్మల చంద్రశేఖర్ ( బుడ్డి )
 
నెడ్ క్యాప్  ఛైర్మన్ గా కె.కె రాజు
 
స్మార్ట్ సిటి కార్పొరేషన్ ఛైర్మన్ గా ప్రముఖ ఆడిటర్ జి.వి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments