Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌ను గడగడలాడిస్తున్న నిసర్గా తుఫాన్: 43,000 మంది సురక్షిత ప్రాంతాలకు-video

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (13:31 IST)
తీవ్రమైన పెను తుఫాను నిసర్గా ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అలీభాగ్‌కు దక్షిణంగా తీరం దాటుతుందని భావిస్తున్నారు. ఈ తుఫాన్ ప్రభావంతో గుజరాత్ వల్సాద్ మరియు నవసరి జిల్లాల్లోని తీరప్రాంతానికి సమీపంలో నివసిస్తున్న దాదాపు 43,000 మంది ప్రజలను ఇప్పటివరకు సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు.
 
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం 13 బృందాలు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం  ఆరు బృందాలను వివిధ ప్రదేశాలలో మోహరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన మరో ఐదు బృందాలను కూడా పిలిచినట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా ఇప్పటికే ఈ తుఫాన్ తీవ్రత గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments