Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌ను గడగడలాడిస్తున్న నిసర్గా తుఫాన్: 43,000 మంది సురక్షిత ప్రాంతాలకు-video

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (13:31 IST)
తీవ్రమైన పెను తుఫాను నిసర్గా ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అలీభాగ్‌కు దక్షిణంగా తీరం దాటుతుందని భావిస్తున్నారు. ఈ తుఫాన్ ప్రభావంతో గుజరాత్ వల్సాద్ మరియు నవసరి జిల్లాల్లోని తీరప్రాంతానికి సమీపంలో నివసిస్తున్న దాదాపు 43,000 మంది ప్రజలను ఇప్పటివరకు సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు.
 
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం 13 బృందాలు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం  ఆరు బృందాలను వివిధ ప్రదేశాలలో మోహరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన మరో ఐదు బృందాలను కూడా పిలిచినట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా ఇప్పటికే ఈ తుఫాన్ తీవ్రత గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments