Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 17 వరకూ లాక్ డౌన్, కేసులు జీరో వచ్చే వరకూ తాళాలేనా?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (18:54 IST)
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఇది చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో లాక్ డౌన్ విధించినప్పటికీ 35 వేల మందికి పైగా కరోనా వైరస్ వ్యాధి సోకింది. ఈ నేపధ్యంలో ముందుగా ప్రకటించినట్లు మే 3న లాక్ డౌన్ ఎత్తివేస్తే పరిస్థితి చేజారిపోయే అవకాశాలున్నాయని ప్రభుత్వం భావించింది. 
 
ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణ సాగుతూనే వున్నది కానీ అదుపులోకి రాలేదు. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మే 4 నుంచి మరో రెండు వారాల పాటు.. అంటే మే 17 వరకూ ఈ లాక్‌డౌన్‌ కొనసాగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments