Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 అడుగుల ఎత్తులో సరసాలు.. ముద్దులు, కౌగిలింతలు.. చివరికి ఆ ప్రేమజంట?

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (16:02 IST)
ప్రేమికుల మైకం ప్రాణాలు తీసింది. ప్రేమ మైకంలో ఓ జంట ఏం చేస్తున్నారో తెలియక ముద్దుల్లో మునిగిపోయింది. 50 అడుగుల ఎత్తైన ఓ వంతెన రైలింగ్‌పై నిలబడి ప్రపంచాన్ని మరిచిపోయిన ఆ జంట రొమాన్సులే మునిగిపోయింది. 
 
కానీ ఆ ప్రేమ జంట సరసాల్లో మునిగితేలుతుండగా.. ప్రమాదవశాత్తు ఇద్దరూ కిందపడిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈ ఘటన సౌత్ అమెరికాలోని పెరూ పరిధిలో ఉన్న కుస్కోలో  చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళ్తే.. మేబెత్ ఎస్పినోజ్(34), హెక్టర్ విడల్ (36) వీరిద్దరూ స్థానికంగా టూరిస్ట్ గైడ్స్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. ఇటీవల కుస్కోలోని ఓ నైట్ క్లబ్‌కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో ఉన్న బెత్లెహామ్ బ్రిడ్జిపై ఆగారు. ఆ సమయంలో బ్రిడ్జిపై ఎవరూ లేకపోవడంతో.. రైలింగ్ వద్దకు వెళ్లి ఇద్దరూ ముద్దులు, కౌగిలింతల్లో మునిగిపోయారు.
 
అయితే సరసాల్లో పడి అదుపు తప్పి కిందపడ్డారు. ఆస్పత్రికి తరలించినా.. తలకు తీవ్ర గాయం కావడంతో అప్పటికే ఎస్పినోజ్ మృతి చెందాడు. ఆ తర్వాత చికిత్స పొందుతూ విడల్ కూడా మృతి చెందింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments