Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 అడుగుల ఎత్తులో సరసాలు.. ముద్దులు, కౌగిలింతలు.. చివరికి ఆ ప్రేమజంట?

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (16:02 IST)
ప్రేమికుల మైకం ప్రాణాలు తీసింది. ప్రేమ మైకంలో ఓ జంట ఏం చేస్తున్నారో తెలియక ముద్దుల్లో మునిగిపోయింది. 50 అడుగుల ఎత్తైన ఓ వంతెన రైలింగ్‌పై నిలబడి ప్రపంచాన్ని మరిచిపోయిన ఆ జంట రొమాన్సులే మునిగిపోయింది. 
 
కానీ ఆ ప్రేమ జంట సరసాల్లో మునిగితేలుతుండగా.. ప్రమాదవశాత్తు ఇద్దరూ కిందపడిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈ ఘటన సౌత్ అమెరికాలోని పెరూ పరిధిలో ఉన్న కుస్కోలో  చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళ్తే.. మేబెత్ ఎస్పినోజ్(34), హెక్టర్ విడల్ (36) వీరిద్దరూ స్థానికంగా టూరిస్ట్ గైడ్స్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. ఇటీవల కుస్కోలోని ఓ నైట్ క్లబ్‌కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో ఉన్న బెత్లెహామ్ బ్రిడ్జిపై ఆగారు. ఆ సమయంలో బ్రిడ్జిపై ఎవరూ లేకపోవడంతో.. రైలింగ్ వద్దకు వెళ్లి ఇద్దరూ ముద్దులు, కౌగిలింతల్లో మునిగిపోయారు.
 
అయితే సరసాల్లో పడి అదుపు తప్పి కిందపడ్డారు. ఆస్పత్రికి తరలించినా.. తలకు తీవ్ర గాయం కావడంతో అప్పటికే ఎస్పినోజ్ మృతి చెందాడు. ఆ తర్వాత చికిత్స పొందుతూ విడల్ కూడా మృతి చెందింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments