భారత్‌లో కరోనా వేరియంట్.. ముంబైలో తొలి కేసు

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (18:15 IST)
కరోనా వైరస్ వివిధ రూపాలను సంతరించుకుంటూ వస్తుంది. తాజాగా కరోనా ఎక్స్ఈ వైరస్ భారత్‌లో వెలుగు చూసింది. ఇటీవల ఈ వేరియంట్ తొలి కేసు బ్రిటన్‌లో వెలుగు చూసింది. ఇపుడు ముంబై మహానగరంలో నమోదైంది. 
 
ఈ విషయాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. దీంతోపాటు మరో కప్పా వేరియంట్ కూడా నమోదైనట్టు తెలిపింది. అయితే, ఈ కొత్త రకం వెలుగు చూసిన బాధితుడులో తీవ్రమైన లక్షణాలేవీ కనిపించలేదన్న చల్లని వార్తను కూడా తెలిపింది. 
 
సాధారణ కోవిడ్ పరీక్షల్లో భాగంగా 230 మంది బాధితుల నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఇందులో 228 మందికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ కాగా, ఒకరిలో కప్పా, మరొకరిలో ఎక్స్ఈ వేరియంట్ నమోదైనట్టు పేర్కొంది. అదేసమయంలో ఆస్పత్రిలో చేరిన వారిలో 12 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారేనని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments