స్కూల్ ప్రాంగణంలో మద్యం బాటిళ్లు.. నాలుగో తరగతి అమ్మాయిపై..?

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (17:24 IST)
విజయవాడలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న అమ్మాయిపై అఘాయిత్యానికి ప్రయత్నించారు కొందరు ఆకతాయిలు. 
 
విజయవాడ అరండల్ పేట లోని మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఉర్దూ స్కూల్ ప్రాంగణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్కూల్ ఆవరణలో ఎటు చూసినా మద్యం బాటిళ్లు కనిపించాయి. 
 
ఈ ఘటనతో పాఠశాలలకు పిల్లల్ని పంపించాలంటేనే తల్లిదండ్రులు హడలెత్తి పోతున్నారు. అటుగా రోడ్డుపై వెళ్తున్న బాలికను బలవంతంగా పట్టుకొని స్కూల్ గోడపై నుండి లోపలికి పడవేశారు ఆకతాయిలు.
 
తర్వాత గంటపాటు ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి ప్రయత్నించారు. ఆ చిన్నారి కేకలు వేయడంతో ఆ ఆకతాయిలు పారిపోయారు. అమ్మాయి బట్టలు చిరిగి ఉండటంతో గమనించి తల్లిదండ్రులు జరిగిన విషయం ఆరాతీశారు. 
 
అనంతరం ఘటనపై పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. ఆకతాయిలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Isha Rebba: AI-ఆధారిత చికిత్సా శరీర ఆకృతి కోసం భవిష్యత్ : ఈషా రెబ్బా

Meghana Rajput: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మిస్టీరియస్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments