Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పైన కోడి కత్తితో దాడి... ఏం చెపుతారు? బాబుకు హైకోర్టు నోటీసులు

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (16:09 IST)
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైన విశాఖపట్టణం విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే యువకుడు కోడి పందేల కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో జగన్ మోహన్ రెడ్డి తనపై దాడి జరగడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మరో 8 మందికి నోటీసులు జారీ చేసింది. జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై తమ యొక్క ప్రతిస్పందనను 15 రోజుల్లోపు తెలియజేయాలంటూ నోటీసులో పేర్కొంది. 
 
తమ యొక్క స్పందనను కూడా సీల్డ్ కవరులో వుంచి పంపాలని చెప్పిన కోర్టు తదుపరి విచారణను నవంబరు 27కి వాయిదా వేసింది. కాగా గత నెల 25న విశాఖ నుంచి హైదరాబాదుకు వెళ్తున్న జగన్ మోహన్ రెడ్డిపై శ్రీనివాసరావు అనే యువకుడు సెల్ఫీ తీసుకుంటానని చెప్పి అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ మోహన్ రెడ్డి భుజానికి తీవ్ర గాయమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments