చంద్రబాబుపై రజినీకాంత్ పరోక్ష వ్యాఖ్యలు... అలా చేయడం ప్రమాదకరం అంటూ...

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (15:14 IST)
వచ్చే 2019 ఎన్నికల్లో భాజపాకు అధికార పగ్గాలు అందకుండా చేసేందుకు ప్రతిపక్షాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంగా దక్షిణాది నుంచి తెదేపా చీఫ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని పార్టీలను ఏకం చేసేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఐతే దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం ప్రధాని నరేంద్ర మోదీని ఓడించేందుకు ఇలా దేశంలోని అన్ని ప్రతిపక్షాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లడం ప్రమాదకరం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా చంద్రబాబు నాయుడుపైన చేసినట్లు భావిస్తున్నారు. రజినీకాంత్ వ్యాఖ్యలను చూస్తుంటే వచ్చే 2019 ఎన్నికల్లో భాజపాకు ఆయన మద్దతు తెలుపుతారన్న అనుమానం కలుగుతోంది. నరేంద్ర మోదీని ప్రమాదకర శక్తి అంటూ కొన్ని విపక్షాలు వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆయనను గద్దె దింపేందుకు ఏకమవడం ప్రమాదకరం అని రజినీ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments