Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుపై రజినీకాంత్ పరోక్ష వ్యాఖ్యలు... అలా చేయడం ప్రమాదకరం అంటూ...

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (15:14 IST)
వచ్చే 2019 ఎన్నికల్లో భాజపాకు అధికార పగ్గాలు అందకుండా చేసేందుకు ప్రతిపక్షాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంగా దక్షిణాది నుంచి తెదేపా చీఫ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని పార్టీలను ఏకం చేసేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఐతే దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం ప్రధాని నరేంద్ర మోదీని ఓడించేందుకు ఇలా దేశంలోని అన్ని ప్రతిపక్షాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లడం ప్రమాదకరం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా చంద్రబాబు నాయుడుపైన చేసినట్లు భావిస్తున్నారు. రజినీకాంత్ వ్యాఖ్యలను చూస్తుంటే వచ్చే 2019 ఎన్నికల్లో భాజపాకు ఆయన మద్దతు తెలుపుతారన్న అనుమానం కలుగుతోంది. నరేంద్ర మోదీని ప్రమాదకర శక్తి అంటూ కొన్ని విపక్షాలు వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆయనను గద్దె దింపేందుకు ఏకమవడం ప్రమాదకరం అని రజినీ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments