Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ నువ్వు చంద్రబాబు జోడి వదులుకుంటే నీకు మిగిలేది బోడి... ఎంపి శివప్రసాద్(వీడియో)

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు చిత్తూరు ఎంపి శివప్రసాద్. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పిన ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తెలుగు వాడి చెంపదెబ్బ రుచి చూపించాలన్నారు. మోడీ నువ్వు చంద్రబాబు జోడి వదులుకుంటే

Webdunia
శనివారం, 10 మార్చి 2018 (19:02 IST)
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు చిత్తూరు ఎంపి శివప్రసాద్. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పిన ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తెలుగు వాడి చెంపదెబ్బ రుచి చూపించాలన్నారు. మోడీ నువ్వు చంద్రబాబు జోడి వదులుకుంటే నీకు మిగిలేది బోడి అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన వద్దని ఏవిధంగా అయితే ఉద్యమాన్ని నడిపంచారో.. ప్రత్యేక హోదా కోసం 13 జిల్లాల్లోని ప్రజా సంఘాలన్నీ ఐక్యమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
 
చంద్రబాబును చూస్తే మోడీకి భయమని, 2019 ఎన్నికల్లో తనకు పోటీగా చంద్రబాబు నాయుడు ఎక్కడ వస్తాడేమోనని మోడీ భయపడిపోతున్నాడని చెప్పారు. ఎపితో దోస్తీ పోగొట్టుకున్న మోడీకి ఇక మిగిలింది బోడీ మాత్రమేనన్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపైనా మోడీ ప్రత్యేక హోదా ఇస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. చూడండి వీడియో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments