Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ నువ్వు చంద్రబాబు జోడి వదులుకుంటే నీకు మిగిలేది బోడి... ఎంపి శివప్రసాద్(వీడియో)

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు చిత్తూరు ఎంపి శివప్రసాద్. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పిన ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తెలుగు వాడి చెంపదెబ్బ రుచి చూపించాలన్నారు. మోడీ నువ్వు చంద్రబాబు జోడి వదులుకుంటే

Webdunia
శనివారం, 10 మార్చి 2018 (19:02 IST)
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు చిత్తూరు ఎంపి శివప్రసాద్. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పిన ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తెలుగు వాడి చెంపదెబ్బ రుచి చూపించాలన్నారు. మోడీ నువ్వు చంద్రబాబు జోడి వదులుకుంటే నీకు మిగిలేది బోడి అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన వద్దని ఏవిధంగా అయితే ఉద్యమాన్ని నడిపంచారో.. ప్రత్యేక హోదా కోసం 13 జిల్లాల్లోని ప్రజా సంఘాలన్నీ ఐక్యమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
 
చంద్రబాబును చూస్తే మోడీకి భయమని, 2019 ఎన్నికల్లో తనకు పోటీగా చంద్రబాబు నాయుడు ఎక్కడ వస్తాడేమోనని మోడీ భయపడిపోతున్నాడని చెప్పారు. ఎపితో దోస్తీ పోగొట్టుకున్న మోడీకి ఇక మిగిలింది బోడీ మాత్రమేనన్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపైనా మోడీ ప్రత్యేక హోదా ఇస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. చూడండి వీడియో...

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments