Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామతో ఎఫైర్... లవర్‌తో రొమాన్స్... మధ్యలో టీవీ యాంకర్... లింకేంటి?

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (20:19 IST)
విజయవాడలో సంచలనం సృష్టించిన జయరాం హత్య కేసుకు సంబంధించి ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి చెప్పిన విషయాలు ఇప్పటికే సంచలనమయ్యాయి. తనంటే తన మామయ్యకు చచ్చేంత ప్రాణమనీ, తనతో లైంగిక సంబంధం కోసం వెంపర్లాడటంతో చివరికి ఒప్పుకున్నానని ఆమె తెలియజేసినట్లు సమాచారం.
 
ఇకపోతే ఈ కేసుకు సంబంధించి శిఖా చౌదరితో పాటు ఆమె ప్రియుడు రాకేశ్ రెడ్డిని పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఐతే వీరితో పాటు మరో యువతిని కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమె జయరాంకు పీ.ఎగా పనిచేస్తోందనీ, అతడికి సంబంధించిన కీలక వ్యవహారం మొత్తం ఈమెకు తెలుసనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
 
హతుడికి వ్యక్తిగత కార్యదర్సిగా వున్న ఈమె గతంలో ఎక్స్‌ప్రెస్ టీవీ యాంకర్‌గా పనిచేసిందని చెప్పుకుంటున్నారు. ఆ చానెల్ మూసివేశాక జయరాంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ చివరికి అతడి పిఎగా వ్యవహరిస్తోందని అంటున్నారు. మరి ఈమె చెప్పే విషయాలు హత్యలో మరిన్ని కోణాలను బయటపెడతాయోమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం