బ్రేకింగ్ న్యూస్: చెన్నైలోని పాఠశాలలకు బాంబు బెదిరింపు.. తల్లిదండ్రుల పరుగులు

సెల్వి
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (13:33 IST)
చెన్నై పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని గోపాలపురం, జేజే నగర్, ఆర్‌ఏ పురం, అన్నానగర్, పారిస్‌లోని పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని ఐదు ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలకు ఓ అనామక వ్యక్తి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు పంపడంతో కలకలం రేగింది. గోపాలపురం, జేజే నగర్, ఆర్‌ఏ పురం, అన్నానగర్, పారిస్ తదితర ప్రాంతాల్లోని పాఠశాలలకు ముప్పు వాటిల్లింది. 
 
ఈ స్థితిలో పోలీసు శాఖ స్నిఫర్ డాగ్స్ సహాయంతో పరీక్షలు నిర్వహిస్తోంది. దీంతో పాఠశాల యాజమాన్యం టెక్స్ట్ సందేశం ద్వారా తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలను తీసుకువెళతారు. ఈలోగా ఎవరూ భయపడవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. 
 
ఇ-మెయిల్ ద్వారా బెదిరింపు పంపిన వ్యక్తిని కనుగొనడానికి ఆపరేషన్ ప్రారంభించబడింది. మెట్రోపాలిటన్ చెన్నై కార్పొరేషన్ ఈ విషయాన్ని ఎక్స్ సైట్‌లో ప్రచురించిన పోస్ట్‌లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments