Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీతో ఏకాంతంగా చంద్రబాబు 5 నిమిషాల చర్చ, ఏంటి సంగతి?

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2022 (21:45 IST)
2019 ఎన్నికల తర్వాత ఇంతవరకూ ముఖాముఖిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు సమావేశం అవ్వడం జరగలేదు. అలాంటిది శనివారం నాడు తెదేపా అధినేత ప్రధాని మోదీతో 5 నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏ విషయాలు చర్చించుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

 
కాగా ఏపీలో వచ్చే ఎన్నికల్లో భాజపా-జనసేన-తెదేపా మధ్య పొత్తు వుంటుందనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో చంద్రబాబు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలావుంటే ఏపీకి నిధులు ఇవ్వడంపై ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షులు కీలక వ్యాఖ్యలు చేసారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికుడు కావడం వల్ల కేంద్రం నిధులను ఇచ్చిందనీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేనందువల్ల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వాలంటే అనుమానించాల్సి వస్తుందంటూ తెలిపారు.

 
మొత్తమ్మీద భాజపా-తెదేపా-జనసేన బంధం బాగా గట్టిపడేట్లు కనబడుతోంది. మరి వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి పాలక పార్టీ వైసిపిని ఎంతమాత్రం దెబ్బకొడుతుందో చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments