ఆకాశంలో అద్భుతం, భూమి వైపుగా కొత్త తోకచుక్క

Webdunia
శనివారం, 11 జులై 2020 (21:09 IST)
తోకచుక్క- ఫోటో కర్టెసీ నాసా
సౌరకుటుంబంలోని గ్రహాలలో భూమి ఒకటి, సూర్యుడి నుండి దూరంలో ఇది మూడో గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువులలో జీవం ఉన్నది భూమి ఒక్కటే. అయితే ఈ భూమి చుట్టూ ప్రతి నిత్యం తోకచుక్కలూ, గ్రహ శకలాలు తిరుగుతూనే  ఉంటాయి. వాటిలో 95 శాతం మన కళ్లకు కనిపించవు.
 
అలాంటి తోకచుక్కలలో ఈమధ్య కనిపెట్టిన నియోవైజ్ తోకచుక్క మాత్రము ఇప్పుడు భూమికి దగ్గర నుండి వెళ్ళబోతూ మన కంటికి కనిపించనుంది. అయితే ఈ తోకచుక్క ఈ మధ్యకాలంలో బుధగ్రహ కక్ష్యను దాటింది. అంతేకాదు ఈ తోకచుక్క జూలై రెండో వారంలో భూమిపై నుండి వెళ్ళనుంది.
 
అలా వెళ్లినప్పుడు అది మన కంటికి కనబడుతుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అది దాదాపు 5 కిలోమీటర్ల పొడవు ఉంటుందని, అది భూమిపై నుండి ప్రయాణంచేటప్పుడు దాని తోకను మనం చూడవచ్చునని తెలిపారు. అయితే ఈ తోకచుక్కను అధికారికంగా సి-2020ఎఫ్3 అని పిలుస్తారు. దీనిని నియోవైజ్ శాటిలైట్ కనిపెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments