Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తం తాగితే దోమల పొట్ట పగులుతుంది.. కానీ వాటికి ఏమీ కావు (Video)

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (14:16 IST)
mosquitoes
రక్తం తాగడం దోమల అలవాటు. మగ దోమలు మొక్కల రసాన్ని పీల్చుకుని బతుకుంటాయి. మనుషుల రక్తాన్ని ఆడ దోమలు పిప్పి చేస్తాయి. అవి కుడుతున్నప్పుడు రక్తం అంతా తాగేస్తుంటాయి. ఇలా తాగేస్తే దోమల పొట్ట పగలాలని తిట్టుకునే వారు ఎంతోమంది వుంటారు. కానీ దోమల పొట్ట పగలడం మాత్రం ఎప్పుడూ చూడలేదు. మన తిట్లు ఒక్కోసారి నిజమవుతాయి. 
 
ఎలా అంటారా? దోమలు అధికంగా మనిషి రక్తం తాగిడం వల్ల వాటి పొట్ట నిజంగానే పగులుతుంది. దీనివల్ల వాటికేం ప్రమాదం జరగదు. ఈ మాటలు చెబితే నమ్మాలనిపించదు. అందుకే వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోను పెర్రన్ రాస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అయింది. దీనిని ఇప్పటి వరకు 115.8కే మంది వీక్షించారు. ఇంకా లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments