కృష్ణ జింకల కేసు : ఆ హీరో దోషి.. ఇద్దరు హీరోయిన్లు నిర్దోషులు

కృష్ణ జింకల కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ దోషిగా తేలారు. అదే సమయంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, బాలీవుడ్ నటి సోనాలీ బింద్రేలు నిర్దోషులుగా తేలారు. ఈ మేరకు జోధ్

Webdunia
గురువారం, 5 ఏప్రియల్ 2018 (11:47 IST)
కృష్ణ జింకల కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ దోషిగా తేలారు. అదే సమయంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, బాలీవుడ్ నటి సోనాలీ బింద్రేలు నిర్దోషులుగా తేలారు. ఈ మేరకు జోధ్‌పూర్ కోర్టు గురువారం తీర్పునిచ్చింది. 
 
గత 1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రం షూటింగ్ నిమిత్తం జోధ్‌పూర్ పరిసర ప్రాంతాలకు వెళ్లిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడాడు. దీనిప కేసు నమోదు చేయగా, ఈ కేసు విచారణ కొన్నేళ్లుగా సాగుతూ వచ్చింది. ఈ కేసును విచారిస్తూ వచ్చిన కోర్టు గురువారం తీర్పును వెలువరించింది. ఇందులో సల్మాన్ ఖాన్ దోషేనని తేల్చింది. 
 
అదేసమయంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు సైఫ్ అలీ ఖాన్, సీనియర్ నటీమణులు సోనాలీ బింద్రే, టబు సహా ఐదుగురు నిర్దోషులని, వారు వేటాడలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. జింకలను చంపడం ఏమాత్రం మానవత్వం కాదని జడ్జి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జింకలను సల్మాన్ కాల్చినట్టు ప్రాసిక్యూషన్ నిరూపించిందని చెప్పారు. మరోవైపు, ఈ కేసులో అప్పీల్ చేసేందుకు సల్మాన్ తరపు న్యాయవాదులు సిద్ధమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments