Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీగల్స్‌తో జాగ్రత్త.. మహిళ చేతిలోని ఐస్‌క్రీమ్‌ను టేస్ట్ చేసిన పక్షి (video)

సెల్వి
శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (15:31 IST)
seagulls
సముద్రంపై పడవలపై ప్రయాణించే వారికి సముద్రపు పక్షుల గురించి బాగా తెలుసు. అవి సముద్రపు నీటిపై నుంచి ఎగురుకుంటూ.. బోటు కనిపిస్తే అందులోని ప్రయాణీకులకు చేరువగా ఎగురుతూ ఆశ్చర్యపరిచే వీడియోలు నెట్టింట ఎన్నో వున్నాయి. అయితే అదే సముద్రపు పక్షి ఐస్ క్రీమ్‌ను రుచి చూసింది. 
 
సీగల్స్ అని పిలువబడే ఈ పక్షి.. సముద్రానికి చేరువలో వున్న బ్రిడ్జ్‌పై నిల్చుని ఐస్ క్రీమ్ రుచి చూసే మహిళ నుంచి ఎగురుకుంటూ వచ్చి ఐస్ క్రీమ్ టేస్ట్ చేసింది. 
 
ముందు ఆ మహిళ వెనుక నుంచి ఎవరైనా తీసుకున్నారా అన్నట్లు చూసింది. కానీ ఎగిరే పక్షిని చూసి షాక్ అయ్యింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో పాతదే అయినా నెట్టింట ట్రెండ్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

Barbarik: బాధతో విలపిస్తున్న త్రిబనాధారి బార్బారిక్ దర్శకుడు మోహన్ శ్రీవత్స

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments