Webdunia - Bharat's app for daily news and videos

Install App

గన్నవరంలో కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టిన ఎయిర్ ఇండియా విమానం

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (18:40 IST)
గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. దోహా నుంచి గన్నవరం వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది.
 
ఈ ఘటనలో విమానం రెక్కలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విమానంలో మొత్తం 64 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులంతా సురక్షితంగా వున్నట్లు తెలిపారు.
 
కాగా ఈ విమానానికి ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారిస్తున్నారు. అసలు విమానం ల్యాండింగ్ సమీపంలో ఎలాంటి స్తంభాలు లేకుండా జాగ్రత్త తీసుకుంటారు. మరి ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారన్నది విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments