Webdunia - Bharat's app for daily news and videos

Install App

గన్నవరంలో కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టిన ఎయిర్ ఇండియా విమానం

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (18:40 IST)
గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. దోహా నుంచి గన్నవరం వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపుతప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది.
 
ఈ ఘటనలో విమానం రెక్కలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విమానంలో మొత్తం 64 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులంతా సురక్షితంగా వున్నట్లు తెలిపారు.
 
కాగా ఈ విమానానికి ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారిస్తున్నారు. అసలు విమానం ల్యాండింగ్ సమీపంలో ఎలాంటి స్తంభాలు లేకుండా జాగ్రత్త తీసుకుంటారు. మరి ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారన్నది విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments