Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్భుతమైన అందాలు.. శేషాచలం కొండలు

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (16:42 IST)
తిరుమల శ్రీవారు కొలువై ఉన్న శేషాచలం కొండలు అద్భుతంగా దర్సనమిస్తున్నాయి. గత రెండురోజుల నుంచి పడుతున్న వర్షాల కారణంగా తిరుమల కొండలను దట్టంగా పొగమంచు కప్పబడి ఉంది. అంతేకాకుండా మాల్వాడి గుండం నుంచి వస్తున్న నీరు కపిలతీర్థంతో పాటు కొండల మధ్య నుంచి జాలువారుతున్నాయి.

 
తిరుపతిలో ఈ దృశ్యాలు అందంగా దర్సనమిస్తున్నాయి. తిరుమలలో పడుతున్న వర్షపు నీరు మొత్తం కొండల నుంచి జాలువారుతూ తిరుపతిలోని కపిలతీర్థం, మాల్వాడి గుండంల నుంచి వస్తోంది. వరద ఉదృతి ఏమాత్రం తగ్గలేదు. 

 
వర్షపునీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో స్థానికులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. తమ ఫోన్‌లో ఫోటోలను బంధిస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం మొదటి ఘాట్ రోడ్డులో మాత్రమే భక్తులను అనుమతించడంతో భక్తులు అటువైపుగా వెళుతూ దగ్గర నుంచి సుందర దృశ్యాలను తిలకించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments