Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోబీ మంచూరియన్‌లో నో టేస్ట్.. వ్యాపారం డౌన్

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (15:40 IST)
గోబీ మంచూరియన్‌లో వాడే రసాయనాన్ని బెంగళూరులో నిషేధించారు. ఈ కెమికల్‌ వాడితే రూ.10వేలు జరిమానా విధిస్తామని ఆరోగ్యశాఖ నోటీసులు కూడా ఇచ్చింది. అందుకే గత వారం రోజుల నుంచి గోబీ వ్యాపారులకు విపరీతమైన ఊరట కలిగించడంతో పాటు గోబీ మంచూరియా తినే వారి సంఖ్య తగ్గింది. 
 
గోబీ మంచూరియాలో వాడే రసాయనం వల్లే కేన్సర్ వ్యాపిస్తోందని స్పష్టమవుతోంది. గోబీ మంచూరియాలో వాడే రసాయనాన్ని ఆహార శాఖ నిషేధించింది. దీంతో గోబీ మంచూరియన్ వ్యాపారుల వ్యాపార టర్నోవర్ ఒక వారం నుండి 80 శాతం పడిపోయింది. వినియోగదారులు కూడా గోబీ తినేందుకు ఆసక్తి చూపట్లేదు. ఎక్కువ మంది పానీపూరీ, భేల్ పూరీ, సెవ్ పూరీ మరియు ఇతర చాట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments