Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ వెంట నటుడు ప్రకాష్ రాజ్: పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారా?

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (21:12 IST)
ఫోటో కర్టెసి-koo
వచ్చే 2024 ఎన్నికల్లో భాజపాను చిత్తుచిత్తుగా ఓడించాలనీ, ప్రధాని మోదీని గద్దె దించాలంటూ పిలుపునిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, భాజపా వైరివర్గంతో మంతనాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో శనివారం నాడు సమావేశమయ్యారు.

 
ఈ సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్‌లతో నటుడు ప్రకాష్ రాజ్ సమావేశం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ ముగిసాక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసారు. అక్కడ ప్రకాష్ రాజ్ కూడా పాల్గొన్నారు.

 
కేసీఆర్ మాట్లాడుతూ..“భారతదేశం కొత్త ప్రణాళికలు, కలలతో ముందుకు వెళ్లాలి. ఈ విషయమై శరద్ పవార్‌తో మాట్లాడాను. ఆయన ఎంతో అనుభవజ్ఞుడు. ఆయన నన్ను ఆశీర్వదించారు. కలిసి పని చేస్తాం. ఇతర భావసారూప్యత గల పార్టీలతో త్వరలో సమావేశాలు జరుగుతాయి. జాతీయ స్థాయిలో విపక్షాల ఏకీకరణపై జరుగుతున్న సమావేశంలో నటుడు ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటన్నది ఇపుడు చర్చనీయాంశమైంది. దీంతో ఆయన ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నారు.

మరోవైపు తెలంగాణలో ఏదో ఒక పార్లమెంటు స్థానం నుంచి ప్రకాష్ రాజ్ తెరాస నుంచి పోటీ చేస్తారంటూ అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. మరి ప్రకాష్ రాజ్ నిర్ణయం ఏంటో చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments