Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల ప్రకారం... నో మాస్క్- నో పెట్రోల్...

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (17:36 IST)
కృష్ణాజిల్లా, మచిలీపట్నం: రాబర్ట్ సన్ పేట పోలీసులు నూతన  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బందరు పట్టణంలో రాబర్ట్ సన్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పెట్రోల్ బంకు యజమానులకు, అక్కడ పనిచేసే సిబ్బందికి, అలాగే పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చిన వాహనదారులకు మాస్క్ యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సోమవారం నుండి మాస్క్ లేకపోతే  పెట్రోల్, డీజిల్ కొట్టరని, అలాగే అపరాధ రుసుము కూడా విధిస్తారని తెలియజేసారు. ఇలాంటి కఠినమైన నిబంధన విధించినా ప్రజలు మాస్కులు వేసుకుంటారో లేదంటా అపరాధ రుసుము కడుతూ వుంటారో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: పూజా హెగ్డే సంచలన నిర్ణయం- ఏంటది?

Roja: మళ్లీ బుల్లితెరపై కనిపించనున్న ఆర్కే రోజా.. జబర్దస్త్‌కు వస్తున్నారా?

Madhavi Latha: మాధవి లతపై తాడిపత్రిలో కేసు.. కమలమ్మ ఎవరు?

సెన్సేషన్‌గా నిల్చిన కన్నప్ప సాంగ్ శివా శివా శంకరా

Ravi Teja: మజాకాకి సీక్వెల్, రవితేజ తో డబుల్ ధమాకా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం : డైరెక్టర్ త్రినాధరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

పర్యావరణ అనుకూల శైలితో ఫ్యాషన్‌ను పునర్నిర్వచించిన వోక్సెన్ విద్యార్థులు

తర్వాతి కథనం
Show comments