Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల ప్రకారం... నో మాస్క్- నో పెట్రోల్...

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (17:36 IST)
కృష్ణాజిల్లా, మచిలీపట్నం: రాబర్ట్ సన్ పేట పోలీసులు నూతన  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బందరు పట్టణంలో రాబర్ట్ సన్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పెట్రోల్ బంకు యజమానులకు, అక్కడ పనిచేసే సిబ్బందికి, అలాగే పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చిన వాహనదారులకు మాస్క్ యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సోమవారం నుండి మాస్క్ లేకపోతే  పెట్రోల్, డీజిల్ కొట్టరని, అలాగే అపరాధ రుసుము కూడా విధిస్తారని తెలియజేసారు. ఇలాంటి కఠినమైన నిబంధన విధించినా ప్రజలు మాస్కులు వేసుకుంటారో లేదంటా అపరాధ రుసుము కడుతూ వుంటారో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments