Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు మెసేజ్‌లు పంపుతున్న మరదలిపై కేసు పెట్టిన భార్య.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (22:27 IST)
బావామరదళ్లన్న తరువాత ఒకరినొకరు ఆట పట్టించుకోవడం సహజం. అంతేకాదు మెసేజ్‌లు కూడా చేసుకుంటుంటారు. అదేమీ తప్పేమీ కాదు. అయితే తన భర్తకు చెల్లెలు మెసేజ్ పెట్టి ఇబ్బంది పెడుతుందన్న కోపంతో ఒక అక్క ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
హైదరాబాద్ మోతీనగర్‌కు చెందిన శ్రీనివాస్‌కు ఆరునెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన నేహతో వివాహమైంది. వివాహమైనప్పటి నుంచి రెండు నెలల పాటు వీరి కాపురం సజావుగా సాగుతుండేది. అయితే నేహ చెల్లెలు స్వాతిక, శ్రీనివాస్ ఫోన్ నెంబర్ తీసుకుని ఆయన్ను ఆట పట్టించడం ప్రారంభించింది. వాట్సాప్‌లలో ఇష్టమొచ్చినట్లు ఫోటోలు పెడుతూ, వల్గర్ వీడియోస్ పంపిస్తూ శ్రీనివాస్‌ను ఇబ్బందులకు గురిచేసేది.
 
దీంతో భర్త శ్రీనివాస్ తన భార్య నేహ దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళాడు. దీంతో బాధితురాలు మోతీనగర్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త మానసికంగా ఇబ్బందులుపడుతున్నాడని, స్వాతిక పంపిన మెసేజ్‌లు, ఫోటోలు, వల్గర్ వీడియోస్ మొత్తాన్ని పోలీసులకు అందించింది. పోలీసులు స్వాతికను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments