Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాడిదపై కూర్చుని రిపోర్టింగ్.. గాడిద కదలడంతో పడిపోయాడు.. వీడియో వైరల్

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (13:33 IST)
సోషల్ మీడియా పుణ్యంతో కొన్ని వ్యవహారాలు వైరల్ అవుతున్నాయి. ఇలా గాడిదలు పెరిగిపోయాయని.. ఓ పాకిస్థాన్ రిపోర్టర్ చేసిన రిపోర్టింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. రిపోర్టింగ్‌లో బోలెడు అభిమానులను సంపాదించుకున్న పాకిస్థాన్ జియో న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ అమీన్ హఫీజ్ (32) ఈసారి గాడిదపై సవారీ చేశారు. 
 
పాకిస్థాన్‌లో గాడిదల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయనే అంశంపై అమీన్ హఫీజ్ రిపోర్టింగ్ చేశారు. లాహోర్‌లోని గాడిదల ఆసుపత్రికి చేరుకున్న ఆయన అక్కడున్న గాడిదల యజమానులను ఇంటర్వ్యూ చేశాడు. గాడిదపై కూర్చుని వారిని ఇంటర్వ్యూ చేస్తున్న వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. 
 
అయితే హఫీజ్ బరువును మోయలేక కదలడంతో.. ఆయన కిందపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో హఫీజ్‌ గేదెను, మేకను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. 2002లో ఎలక్ట్రానిక్ మీడియాలోకి ప్రవేశించిన అమీన్ తన రిపోర్టింగ్‌తో వైరల్ కావడమే కాకుండా విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

ఓదెల 2 సినిమా బడ్జెట్ గురించి మేము ఆలోచించలేదు : నిర్మాత డి మధు

ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments