Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి రథోత్సవం - వీడియో

శ్రీ వేంకటేశ్వర స్వామివారి స్వర్ణ రథోత్సవం గురువారం సాయంత్రం వైభవంగా జరగనుంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణరథంపై మాడ వీధుల్లో ఊరేగనున్నారు. గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి నూతన స్వర్ణర

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2017 (13:50 IST)
శ్రీ వేంకటేశ్వర స్వామివారి స్వర్ణ రథోత్సవం గురువారం సాయంత్రం వైభవంగా జరగనుంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణరథంపై మాడ వీధుల్లో ఊరేగనున్నారు.

గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి నూతన స్వర్ణరథంపై శ్రీవారు భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. స్వామివారి స్వర్ణ రథోత్సవ సేవను కనులారా వీక్షించి తరించడానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
 
మహిళా భక్తులే స్వర్ణరథం లాగుతారు. రథోత్సవం తర్వాత రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య గజ వాహన సేవ జరగనుంది. ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును వాహనంగా మలచుకుని స్వామివారు రాత్రి తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

పని పురుగులా మారిపోయా, నా ముక్కు వెంట రక్తం పడింది: బెంగళూరు CEO

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hebba Patel: తమన్నా లా అలాంటి హోంవర్క్ చేయాలని నేర్చుకున్నా : హెబ్బా పటేల్

కుంతీదేవి కోసం కురుక్షేత్ర యుద్ధం చేసిన అర్జునుడు గా కళ్యాణ్ రామ్

Surya: గేమ్ ఛేంజర్ వల్ల సూర్య రెట్రో లో మెయిన్ విలన్ మిస్ అయ్యింది : నవీన్ చంద్ర

విద్యార్థుల సమక్షంలో త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి పాట విడుదల

జాక్ చిత్రంలో బూతు డైలాగ్ లుంటాయ్ : సిద్ధు జొన్నలగడ్డ

తర్వాతి కథనం
Show comments