Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి రథోత్సవం - వీడియో

శ్రీ వేంకటేశ్వర స్వామివారి స్వర్ణ రథోత్సవం గురువారం సాయంత్రం వైభవంగా జరగనుంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణరథంపై మాడ వీధుల్లో ఊరేగనున్నారు. గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి నూతన స్వర్ణర

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2017 (13:50 IST)
శ్రీ వేంకటేశ్వర స్వామివారి స్వర్ణ రథోత్సవం గురువారం సాయంత్రం వైభవంగా జరగనుంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణరథంపై మాడ వీధుల్లో ఊరేగనున్నారు.

గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి నూతన స్వర్ణరథంపై శ్రీవారు భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. స్వామివారి స్వర్ణ రథోత్సవ సేవను కనులారా వీక్షించి తరించడానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
 
మహిళా భక్తులే స్వర్ణరథం లాగుతారు. రథోత్సవం తర్వాత రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య గజ వాహన సేవ జరగనుంది. ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును వాహనంగా మలచుకుని స్వామివారు రాత్రి తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు.
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments