Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి రథోత్సవం - వీడియో

శ్రీ వేంకటేశ్వర స్వామివారి స్వర్ణ రథోత్సవం గురువారం సాయంత్రం వైభవంగా జరగనుంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణరథంపై మాడ వీధుల్లో ఊరేగనున్నారు. గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి నూతన స్వర్ణర

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2017 (13:50 IST)
శ్రీ వేంకటేశ్వర స్వామివారి స్వర్ణ రథోత్సవం గురువారం సాయంత్రం వైభవంగా జరగనుంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణరథంపై మాడ వీధుల్లో ఊరేగనున్నారు.

గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి నూతన స్వర్ణరథంపై శ్రీవారు భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. స్వామివారి స్వర్ణ రథోత్సవ సేవను కనులారా వీక్షించి తరించడానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
 
మహిళా భక్తులే స్వర్ణరథం లాగుతారు. రథోత్సవం తర్వాత రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య గజ వాహన సేవ జరగనుంది. ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును వాహనంగా మలచుకుని స్వామివారు రాత్రి తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nara Lokesh: న్యూ స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ ప్రారంభించనున్న ఏపీ సర్కారు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

స్పా సెంటరులో వ్యభిచారం.. ఓ కస్టమర్.. ఇద్దరు యువతుల అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments