Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహినీ వాహనంపై సర్వేశ్వరుడు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం ఉదయం కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మోహినీ అవతారంలో నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2017 (12:57 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం ఉదయం కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మోహినీ అవతారంలో నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని వజ్ర వైఢూర్యాలతో పొదిగిన కనకాభరణాలు, గజమాలలతో అలంకరించి వాహనంపై అధిష్టింపజేశారు. అంతకుకు ముందు స్నపన తిరుమంజనం నిర్వహించారు. మోహినీ అవతారంపై ఉన్న స్వామివారిని లక్షలాదిమంది భక్తులు దర్శించుకున్నారు. 
 
నాలుగోరోజు రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సర్వభూపాల వేషధారిగా ఉభయ నాంచారుల సమేతంగా స్వామివారు విహరించారు. శరణుగోరి వచ్చిన భక్తజనానికి అభయ ప్రదానం చేశారు. ఇటీవల రూపొందించిన ఏడడుగుల సంపూర్ణ స్వర్ణమయ సర్వభూపాల వాహనం రాత్రివేళ దేదీప్యమానంగా వెలుగులీనింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments