#RangulaRaatnamTrailer : ప్రియురాలి మాయలో హీరో రాజ్‌ తరుణ్

యువ నటీనటులు రాజ్ తరుణ్, చిత్రా శుక్లాల కాంబినేషన్‌లో శ్రీ రంజని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగుల రాట్నం". టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జున తమ సొంత బ్యానర్ అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై ఈ

Webdunia
గురువారం, 4 జనవరి 2018 (10:42 IST)
యువ నటీనటులు రాజ్ తరుణ్, చిత్రా శుక్లాల కాంబినేషన్‌లో శ్రీ రంజని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగుల రాట్నం". టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జున తమ సొంత బ్యానర్ అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
ఇందులో 'ఆ రెడ్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి ఉంది కదా, వెళ్లి ఆమెను బాగా చూడు' అంటూ హీరో తల్లి డైలాగ్ కొడుతోంది. తమ ఇంట్లో తాను, తన తల్లి మాత్రమే ఉంటామని హీరో అంటున్నాడు. 'ఇంత ఎండలో ఏంటి నీ రొమాన్సు' అంటూ హీరో తల్లి చెప్పిన మరో డైలాగ్‌ను ఈ ట్రైలర్ ద్వారా వినిపించారు. అమ్మ చెప్పే మాటలు వినిపించుకోని హీరో ప్రేయసి చెప్పే మాటలను మాత్రం తప్పకుండా పాటిస్తున్నాడు. ఆ ట్రైలర్‌ను ఓసారి చూడండి. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీటి హైసింత్ వల్ల ప్రభావితమైన నీటి వనరులు.. మహిళలకు జీవనోపాధి.. ఎలా?

తెలంగాణలో నో ఎబోలా.. విమానాశ్రయం, ఆస్పత్రుల్లో కట్టుదిట్టమైన నిఘా

కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోపురంపై పిడుగు.. తిరుమలలో భారీ వర్షాలు

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. 20 ఏళ్ల యువకుడికి 20 జైలు శిక్ష

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments