వారసుడు రివ్యూ రిపోర్ట్.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ప్లస్, మైనస్ ఇవే

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (12:38 IST)
vaarasudu
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, రష్మిక మందన కలిసి నటించిన వారసుడు సినిమా నేడు విడుదలైంది. మహర్షి ఫేమ్ డైరక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విజయ్ కెరీర్‌లోనే ఇది తొలి డైరక్ట్ సినిమా నిలిచింది. విడుదలైంది కూడా. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 11 తమిళంలో వారిసుగా విడుదలైంది. తెలుగులో ఈ సినిమా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది. 
 
ఈ సినిమా రివ్యూ రిపోర్ట్ ఎలా వుందో చూద్దాం.. భారత్‌లో అతిపెద్ద బిజినెస్ మ్యాన్‌లలో రాజేంద్రన్ ( శరత్ కుమార్) ఒకరు. ఈయనకు శ్రీకాంత్ (జై), అజయ్  (శ్యామ్)తో పాటు విజయ్ రాజేంద్రన్ (విజయ్) అనే ముగ్గురు కుమారులు వుంటారు. ఈ ముగ్గురిలో విజయ్ ఏడేళ్ల తర్వాత ఇంటికి వస్తాడు. తండ్రితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన అతను.. తండ్రికి పాంక్రియాటిక్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్‌లో వుండగా తిరిగి వస్తాడు.  ఇతడికి విజయ్ వారసుడు అయ్యాడా.. శత్రువుల బారి నుంచి తన కుటుంబాన్ని విజయ్ కాపాడాడా అనేది స్టోరీ. 
 
విశ్లేషణ
విజయ్ నటన అదిరింది. సినిమా మొత్తం అంతా తానై నడిపించాడు. తన పాత్రలో పూర్తి స్థాయిలో ఒదిగిపోయి కనిపించాడు. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. రష్మిక పాత్ర పరిమితమే.  రష్మిక, జయసుధ నటన అదిరింది. శరత్ కుమార్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ప్రకాష్ రాజ్ నటన కూడా బాగుంది. 
 
ప్లస్ పాయింట్స్ 
తమన్ సంగీతం. 
ఫస్ట్ హాఫ్ బాగుంది. 
విజువల్స్ 
ఫ్యామిలిసెంటిమెంట్స్ 
కామెడీ 
 
మైనస్ 
సెకండాఫ్ సాగదీత 
చాలా సన్నివేశాలు తెలుగు సినిమాలతో పోలిక వున్నట్లు కనిపించడం..  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments