డిసెంబర్ 27, 28, 29వ తేదీల్లో కృష్ణా జిల్లా విజయవాడ పి.బి సిద్ధార్థ కళాశాలలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లాకు సంబంధించిన 67 మంది కవులు, రచయితలకు ఆహ్వాన పత్రికలు పంపిన సమాచారాన్ని ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గుత్తి కొండ సుబ్బారావు, డా.జి.వి.పూర్ణచందులు తెలిపినట్లు "కళామిత్ర మండలి తెలుగు లోగిలి" జాతీయ సంస్థ అధ్యక్షులు డా.నూనె అంకమ్మరావు ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా నలుమూలల నుంచి ప్రముఖులైన డా.నాగభైరవ ఆదినారాయణ, తేళ్లఅరుణ, డా.వంకాయలపాటి రామకృష్ణ, డా.కప్పగంతుల మధుసూదన్, డా.బీరం సుందరరావు,కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కుర్రా ప్రసాద్ బాబు,మిడసల మల్లికార్జున రావు, సింహాద్రి జ్యోతిర్మయి,వీరవల్లి సుబ్బారావు( రుద్రయ్య)గాడేపల్లి దివాకర్ దత్తు,