Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దంగల్' నటి వేధింపుల కేసు .. నిందితుడికి బెయిల్

'దంగల్' ఫేం జైరా వసీంపై వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితుడు వికాస్ సచ్‌దేవ్‌కు ముంబై సెషన్స్ కోర్టు రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చే

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (10:20 IST)
'దంగల్' ఫేం జైరా వసీంపై వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితుడు వికాస్ సచ్‌దేవ్‌కు ముంబై సెషన్స్ కోర్టు రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. 
 
గతవారం విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఢిల్లీ నుంచి ముంబైకు వెళుతుండగా నటి జైరా వసీం పట్ల ముంబైకి చెందిన వ్యాపారవేత్త వికాస్ సచ్‌దేవ్ అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెల్సిందే. దీనికి సంబంధించి ఓ వీడియోను జైరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. 
 
దీన్ని సీరియస్‌గా తీసుకున్న పౌర విమానయానశాఖ కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. దీంతో సచ్‌దేవ్‌పై కేసు నమోదు చేసి, ఈ నెల 10న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా, ఈనెల 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments