Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్ టీజర్‌తోనే వివాదాస్పదం, కొమురం భీంకి పాలాభిషేకం, ఏమైంది?

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (21:38 IST)
ఆర్.ఆర్.ఆర్. కరోనా ముందు నుంచి తెలుగు ప్రేక్షకుల్లో హీట్ రేపుతున్న సినిమా. సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమవుతున్నా ఇద్దరు ప్రముఖ యువ హీరోలతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమాపై భారీ అంచనాలే ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఈ టీజర్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశారు అభిమానులు.
 
అయితే టీజర్ విడుదలైంది. కోట్లాదిమంది అభిమానులు తిలకించారు. కానీ ఇదే అసలు సమస్యగా మారింది. టీజర్ కాస్త వివాదాస్పదంగా మారింది. అందుకు కారణం కొమురం భీమ్ ముస్లిం టోపీ ధరించడమే. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీంగా నటిస్తున్నాడు.
 
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఉన్న కొమురం భీం ప్రాంగణంలో ఉన్న కోమురం భీమ్ విగ్రహానికి యువసేన నేతలు పాలాభిషేకం చేశారు. భీమ్‌కు టోపీ ఎలా పెడతారని ప్రశ్నించారు. కొమురం భీమ్ నిజాం నిరంకశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని.. ఆయన చరిత్ర గురించి అసలు రాజమౌళి సరిగ్గా తెలుసుకోకుండా సినిమా తీస్తున్నారంటూ మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు సినిమా తీసి తమ మనోభావాలు దెబ్బ తినేవిధంగా ప్రవర్తిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Midhun Reddy: మిధున్ రెడ్డిని పట్టించుకోని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి?

Nara Lokesh: కర్ణాటకపై నారా లోకేష్ దూకుడు విధానం.. ఈ పోటీ రాష్ట్రాలకు మేలు చేస్తుందిగా?

పూజ చేస్తూ కుప్పకూలిపోయిన పూజారి.. అంబులెన్స్ దొరకలేదు.. వైద్యులు లేరు..?

Janasena: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిర్మాత రామ్ తాళ్లూరి

Tomato virus: మధ్యప్రదేశ్‌లో విజృంభించిన టమోటా వైరస్.. చిన్నారులు జాగ్రత్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments