Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువ నటుడు సేతురామన్ గుండెపోటుతో మృతి

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (13:50 IST)
Sethuraman
కోలీవుడ్‌లో యువ నటుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కోలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. కన్న లడ్డు తిన్నా ఆసయ్య ఫేం సేతురామన్ (36) గుండెపోటుతో మృతి చెందాడు. 
 
చిన్న వయస్సులో గుండెపోటుతో సేతురామన్ మరణించడం.. సినీ నటులను, ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తున్నాయి. వృత్తిరీత్యా ఆయన చర్మవ్యాధి నిపుణుడు కాగా, అనేక మంది కోలీవుడ్ నటులతో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకున్నాడు.
 
2013లో విడుదలైన కన్నా లడ్డూ తిన్నా ఆసయ్య చిత్రం ద్వారా ఇండిస్టీలో అడుగు పెట్టారు సేతురామన్. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ట్విటర్‌ ద్వారా పలువురు సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments