Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంట రాజేస్తే చాలు.. హ్యాపీగా స్మార్ట్ ఫోనుకు ఛార్జ్ పెట్టుకోవచ్చు!

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (12:35 IST)
ప్రయాణాల్లో సెల్ ఫోన్‌లో బ్యాటరీ ఖాళీ అయిపోవడం సహజమే. వెళ్ళిన ప్రాంతాల్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టేందుకు వీలులేకపోవచ్చు. అలాంటి సమయాల్లో మీరు కాసింత మంట రాజేయగలిగితే చాలు ఎంచక్కా ఐఫోన్‌ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందుకోసమే.. ‘ఫ్లేమ్‌స్టోవర్‌’ అనే సరికొత్త ఛార్జర్‌‌ను ఓ సంస్థ ఆపిల్ సంస ఆపిల్ సంస్థ మార్కెట్‌లోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్లతోపాటు.. చిన్నపాటి గ్యాడ్జెట్లకు కూడా ఈ ఛార్జర్‌ పనిచేస్తుందని తయారీ సంస్థ చెబుతోంది.
 
మంట రాజేసి.. ఛార్జర్‌కు ఓ వైపు ఉండే బ్లేడును మంటలో ఉంచాలి. అది ఉష్ణ శక్తిని గ్రహించడం ద్వారా ఆ హీట్‌ను చిన్నటి విద్యుత్ జనరేటర్లోకి పంపిస్తుంది. ఆ జనరేటర్‌ నుంచి యూఎస్‌బీ కేబుల్‌ ద్వారా కనెక్ట్‌ చేసుకుని ఐఫోన్‌ను ఛార్జ్‌ చేసుకోవచ్చునని ఆపిల్ సంస్థ వెల్లడించింది. ఇందులో ఛార్జింగ్ పెడితే రెండు నిమిషాల పాటు ఫోన్ మాట్లాడుకోవచ్చు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఎంపీలతో చేతులు కలుపుతాం.. పోలవరం కోసం పోరాడతాం.. మిథున్ రెడ్డి

అందుకే మా ఓట్లు తెదేపా అభ్యర్థికి వేశాం: భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి ఏడ్చిన వైసిపి కార్పొరేటర్లు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments