Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా పోస్టులను అడ్డుకోలేం: వాటిని పట్టించుకోవడం మానేయాలి

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (14:48 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఏ విషయాన్నైనా బోల్డుగా ప్రస్తావించే ధైర్యం ఆమెది. ప్రస్తుతం టాప్ హీరోయిన్ ఇమేజ్ దక్కించుకున్న కంగనా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటుంది.
 
కేవలం సినిమా అప్డేట్స్ గురించే కాకుండా.. సామాజిక విషయాలపై కూడా తనదైన రీతిలో స్పందిస్తుంటుంది. అప్పుడప్పుడు ఆమె చేసే పోస్టులు వివాదాస్పదం కూడా అవుతుంటాయి. అలా చేసిన ఓ పోస్టే.. కంగనాకు మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తీవ్ర మాటల యుద్ధానికి తెరలేపింది. 
 
ఇటీవల కంగనా సిక్కులు, ముంబై పోలీసులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ముంబైకి చెందిన సర్దార్ చరణ్ జిత్ సింగ్ అనే న్యాయవాది సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 
 
ఈ పిటిషన్‌పై విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం.. కంగన రనౌత్ సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యల్ని అడ్డుకోలేమని స్పష్టం చేసింది. ఆమె పోస్టులపై కోర్టులను ఆశ్రయించడానికి బదులుగా వాటిని పట్టించుకోవడం మానేయాలని లేదంటే క్రిమినల్ చట్టాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గదికి రప్పించుకుని.. నగ్న ఫోటోలు తీసి?

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ.. ప్రమాణ స్వీకారంకు సర్వం సిద్ధం

వంట విషయంలో భర్తతో గొడవ.. చెరువులో చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య (video)

Rooster: మూడు గంటలకు కోడి కూస్తోంది.. నిద్ర పట్టట్లేదు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

26 ఏళ్ల వ్యక్తి కడుపులో పెన్ క్యాప్.. 21 సంవత్సరాల క్రితం మింగేశాడు.. ఇప్పుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments