Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్ హీరో మొగ్గిన మనస్సుకు 18 ఏళ్లు.. కేజీఎఫ్2 కోసం వెయిటింగ్..

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (12:52 IST)
కన్నడ రాకింగ్ స్టార్ యష్ తొలి సినిమా మొగ్గిన మనస్సు విడుదలై 12 సంవత్సరాలైంది. జూలై 18నాటికి ఈ సినిమా పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాతోనే యశ్ సతీమణి రాధికా పండిట్ కూడా వెండితెరకు పరిచయమయ్యారు.

2008లో విడుద‌ల‌యిన మొగ్గిన మ‌న‌సు సినిమా రొమాంటిక్ డ్రామా. య‌శ్‌, రాధికా పండిట్ క‌లిసి న‌టించిన ఈ సినిమాకి శ‌శాంక్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ కావ‌డంతో పాటు మంచి పేరు తెచ్చుకుంది
 
ఈ క్రమంలో రాకీ, గోకుల. మొదల సాల, రాజధాని, కిరాతక, డ్రామా, గజకేసరి, గూగ్లీ, రాజాహులి, మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అలా తొలిసారి కలిసి నటించిన హీరోయిన్‌తోనే యష్ ప్రేమ వివాహం జరిగింది. ఇక కేజీఎఫ్ సినిమాతో యష్ నేషనల్ వైడ్ స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం 'కేజీఎఫ్' సినిమాకి సీక్వెల్‌గా 'కేజీఎఫ్' చాప్టర్ 2 సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.
 
ఈ సందర్భంగా యష్ మాట్లాడుతూ.. ఈ ప్రత్యేకమైన రోజుని ఎప్పటికీ మర్చిపోలేనని.. ఒక స్క్రాప్ నుంచి తారాస్థాయికి వచ్చానని యష్ అన్నాడు. అలాగే కేజీఎఫ్ చాప్టర్ -2 షూటింగ్ కొంత బ్యాలెన్స్ వర్క్ వుందని దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తానని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments