Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ డైరెక్టర్ రజత్ ముఖర్జీ మృతి..

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (12:15 IST)
Rajat Mukherjee
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రజత్ ముఖర్జీ ప్రాణాలు కోల్పోయారు. ఈయన దర్శకత్వం వహించిన రోడ్ మూవీకి ప్రస్తుతం డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన రజత్ ముఖర్జీ ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
ఆదివారం ఆయన ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారని ప్రకటించారు. కాగా 'రోడ్‌, ప్యార్ తూనే క్యా కియా, లవ్ ఇన్ నేపాల్‌' వంటి చిత్రాలతో రజత్ ముఖర్జీ మంచి గుర్తింపు సంపాదించారు. 
 
రజత్ ముఖర్జీ మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ట్విట్టర్‌లో ట్వీట్లు పెడుతున్నారు. రజత్ ముఖర్జీ మృతి పట్ల నటుడు మనోజ్ బాజ్‌పాయి ట్విట్టర్‌లో సంతాపం వెల్లడించారు. తన స్నేహితుడు, రోడ్ దర్శకుడు రజత్ జైపూర్‌లో కన్నుమూశారని, ఆయన ఆత్మకు శాంతికలగాలని పోస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments