Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ డైరెక్టర్ రజత్ ముఖర్జీ మృతి..

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (12:15 IST)
Rajat Mukherjee
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రజత్ ముఖర్జీ ప్రాణాలు కోల్పోయారు. ఈయన దర్శకత్వం వహించిన రోడ్ మూవీకి ప్రస్తుతం డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన రజత్ ముఖర్జీ ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 
 
ఆదివారం ఆయన ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారని ప్రకటించారు. కాగా 'రోడ్‌, ప్యార్ తూనే క్యా కియా, లవ్ ఇన్ నేపాల్‌' వంటి చిత్రాలతో రజత్ ముఖర్జీ మంచి గుర్తింపు సంపాదించారు. 
 
రజత్ ముఖర్జీ మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ట్విట్టర్‌లో ట్వీట్లు పెడుతున్నారు. రజత్ ముఖర్జీ మృతి పట్ల నటుడు మనోజ్ బాజ్‌పాయి ట్విట్టర్‌లో సంతాపం వెల్లడించారు. తన స్నేహితుడు, రోడ్ దర్శకుడు రజత్ జైపూర్‌లో కన్నుమూశారని, ఆయన ఆత్మకు శాంతికలగాలని పోస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 శాతం వేతనం డిమాండ్ చేస్తే 22.5 శాతం పెంచారు : కార్మిక శాఖ కమిషన్

5.5 కోట్ల మంది వీసాలను సమీక్షిస్తాం : అమెరికా ప్రకటన

అటెండెన్స్ మినహాయింపు.. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అందరికీ రెండు లడ్డూలు ఇచ్చారు.. నాకు ఒక్కటే ఇచ్చారు.. సీఎం హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు.. ఎక్కడ?

ప్రియురాలితో జరిగిన గొడవ: ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments