పరుచూరి పాఠాలు.. చిరంజీవికి చెప్పినా పట్టించుకోలేదు....

Webdunia
మంగళవారం, 10 మే 2022 (10:23 IST)
'పరుచూరి పాఠాలు' పేరుతో ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అనేక అంశాలపై మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన 'ఆచార్య' గురించి కూడా ప్రస్తావించారు. ఈ చిత్రంలో చిరంజీవి నక్సలైట్‌ పాత్ర పోషించడంతో కొన్ని పరిమితులకు లోబడి నటించాల్సి వచ్చిందన్నారు. 
 
గతంలో 'శంకర్‌దాదా జిందాబాద్‌' సినిమా చేస్తున్నప్పుడు కూడా ఆ సినిమా చిరు బాడీ లాంగ్వేజ్‌కు సరిపోదని చెప్పానన్నారు. చిరంజీవి ఇమేజ్‌ మహావృక్షంలాంటిదని, అలాంటి వ్యక్తి 'శాంతి' వచనాలు చెబితే ప్రేక్షకులకు రుచించదని అన్నారు. 
 
ఇదే విషయాన్ని అప్పట్లో చిరు దృష్టికి తీసుకొస్తే, 'మీరు కాస్త రెబల్‌ కాబట్టి, మీకు పెద్దగా నచ్చదులేండి' అన్నట్లు ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారని గోపాలకృష్ణ అన్నారు. చిరంజీవిలాంటి హీరోకు ఉన్న అభిమానగణం తమను ఎంటర్‌టైన్‌చేసేలా సినిమా ఉండాలని కోరుకుంటారని వివరించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments