Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాతృదేవోభవ రీమేక్.. నయన, అనుష్క, కీర్తి సురేష్‌లలో ఎవరు..?

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (19:57 IST)
తెలుగులో విజయవంతమైన చిత్రాలలో మాతృదేవోభవ ఒకటి. కె.ఎస్.రామారావు నిర్మాత. అజయ్ కుమార్ కె ఈ చిత్ర దర్శకుడు. మాధవి, నాజర్ ప్రధాన పాత్రల్లో 3 దశాబ్దాల క్రితం విడుదలైంది ఈ చిత్రం. త్వరలో ఈ చిత్రాన్ని మళ్లీ తెలుగులో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిర్మాత, దర్శకుడు ఈ సినిమాని రీమేక్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఈ మేరకు నిర్మాత, దర్శకుడు ఇటీవల తెరవెనుక కథలు అనే షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఇంటర్వ్యూలో నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ, నయనతార ప్రధాన పాత్రతో ఈ చిత్రాన్ని మళ్లీ రీమేక్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. తన మొదటి ఎంపిక నయనతారేనని, అనుష్కతో పాటు కీర్తి సురేష్ కూడా ఈ సినిమాకి సరిపోతారని ఆయన అన్నారు.
 
అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాత ఇంకా తుది పిలుపునివ్వలేదు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే మరిన్ని విషయాలు వెల్లడికానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజేపీ అంటేనే ఓ లంగా పార్టీ : బీజేపీ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ (Video)

రోజా ఇంటికెళ్లి కేసీఆర్ రొయ్యల పులుసు తిన్నారు.. జగన్‌తో కేసీఆర్‌కు అంత స్నేహమా?

డ్రంక్ అండ్ డ్రైవ్ జరిమానా కట్టకపోతే జైలుకు పోతావ్: భయంతో ఉరి వేసుకున్న వ్యక్తి

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం

School bus: సైకిల్‌పై రోడ్డుపైకి బాలుడు... స్కూల్ బస్సు టైర్ కిందపడి మృతి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments