Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాతృదేవోభవ రీమేక్.. నయన, అనుష్క, కీర్తి సురేష్‌లలో ఎవరు..?

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (19:57 IST)
తెలుగులో విజయవంతమైన చిత్రాలలో మాతృదేవోభవ ఒకటి. కె.ఎస్.రామారావు నిర్మాత. అజయ్ కుమార్ కె ఈ చిత్ర దర్శకుడు. మాధవి, నాజర్ ప్రధాన పాత్రల్లో 3 దశాబ్దాల క్రితం విడుదలైంది ఈ చిత్రం. త్వరలో ఈ చిత్రాన్ని మళ్లీ తెలుగులో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిర్మాత, దర్శకుడు ఈ సినిమాని రీమేక్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఈ మేరకు నిర్మాత, దర్శకుడు ఇటీవల తెరవెనుక కథలు అనే షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఇంటర్వ్యూలో నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ, నయనతార ప్రధాన పాత్రతో ఈ చిత్రాన్ని మళ్లీ రీమేక్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. తన మొదటి ఎంపిక నయనతారేనని, అనుష్కతో పాటు కీర్తి సురేష్ కూడా ఈ సినిమాకి సరిపోతారని ఆయన అన్నారు.
 
అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాత ఇంకా తుది పిలుపునివ్వలేదు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే మరిన్ని విషయాలు వెల్లడికానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments